చెన్నూర్ మండలంలోని సుందరశాల గ్రామంలో వరి కోతలు ప్రారంభమైన నేపథ్యంలో, గ్రామ పంచాయతీ పరిధిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని చెన్నూర్ నియోజకవర్గ మంత్రి గడ్డం వివేక్ వెంకస్వామి మరియు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆదేశాల మేరకు సుందరశాల సర్పంచ్ గుండా మంజుల రాంగోపాల్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now