
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి, మండల ఇన్చార్జి ఆకారం రమేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం జైపూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ మేరకు సూచనలు చేశారు.



















