సారాంశం
ఎల్కెశ్వరం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈరోజు, అనగా 13/07/2026న జరిగిన భూమిపూజ కార్యక్రమంలో సర్పంచ్ పర్తిరెడ్డి సువర్ణ - మహేశ్వర్ రెడ్డి దంపతులు పాల్గొని పూజలు చేశారు.
ముఖ్య విషయాలు
- 1ఈరోజు, అనగా 13/07/2026న జరిగిన భూమిపూజ కార్యక్రమంలో సర్పంచ్ పర్తిరెడ్డి సువర్ణ - మహేశ్వర్ రెడ్డి దంపతులు పాల్గొని పూజలు చేశారు.
- 2భీమారం మండలంలోని ఎల్కెశ్వరం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఈరోజు, అనగా 13/07/2026న జరిగింది.
- 3ఎల్కెశ్వరం గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి భూమిపూజ
ఎల్కెశ్వరం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
- 4ఈ కార్యక్రమానికి భూమిని విరాళంగా అందించిన ల్యాండ్ డోనర్, సర్పంచ్ పర్తిరెడ్డి సువర్ణ - మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భూమిపూజ చేశారు.
ఎల్కెశ్వరం (అక్షరవేకువ) జూలై 13
ఎల్కెశ్వరం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈరోజు, అనగా 13/07/2026న జరిగిన భూమిపూజ కార్యక్రమంలో సర్పంచ్ పర్తిరెడ్డి సువర్ణ - మహేశ్వర్ రెడ్డి దంపతులు పాల్గొని పూజలు చేశారు.
భీమారం మండలంలోని ఎల్కెశ్వరం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఈరోజు, అనగా 13/07/2026న జరిగింది. ఈ కార్యక్రమానికి భూమిని విరాళంగా అందించిన ల్యాండ్ డోనర్, సర్పంచ్ పర్తిరెడ్డి సువర్ణ - మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భూమిపూజ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు పోడేటి రవి, MPDO వీణ, MPO సతీష్ రెడ్డి, APO జీనత్, APM, MEO, పంచాయతీ సెక్రటరీ, మండల స్థాయి నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎల్కెశ్వరం గ్రామ ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు పాల్గొన్నారు.