మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంగవైకల్య బాలుడికి, జిల్లా సేవా సంస్థల ప్రతినిధి వి. మధుసూదన్ రెడ్డి ఏడాది పాటు ఔషధ ఖర్చులను భరిస్తానని భరోసా ఇచ్చారు. శనివారం బాలుడికి రెండు నెలల మందులను అందజేశారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now