చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని ఆరోపిస్తూ, బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాలలో నిరసనలు వెల్లువెత్తాయి. ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఇంటిని ముట్టడించేందుకు యత్నించిన బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారు రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now