రాష్ట్ర ప్రభుత్వం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్గా గద్దె రాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆదేశాల్లో పేర్కొన్నారు. ప్రస్తుత కమిషనర్ జి.అన్వేష్ను వేములవాడకు బదిలీ చేశారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



