సారాంశం
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న నంది లచ్చక్క అనారోగ్యంతో శుక్రవారం మరణించారు. ఆమె మృతదేహానికి మేయర్, కమిషనర్ తో పాటు పలువురు అధికారులు నివాళులర్పించారు.
ముఖ్య విషయాలు
- 1మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో పారిశుధ్య కార్మికురాలిగా విధులు నిర్వహించే నంది లచ్చక్క అనారోగ్య కారణాల వలన శుక్రవారం మరణించడం జరిగింది.
- 2పారిశుద్ధ్య కార్మిక లచ్చక్క మృతదేహానికి శ్రద్ధాంజలి ఘటించి న మేయర్ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో పారిశుధ్య కార్మికురాలిగా విధులు నిర్వహించే నంది లచ్చక్క అనారోగ్య కారణాల వలన శుక్రవా
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న నంది లచ్చక్క అనారోగ్యంతో శుక్రవారం మరణించారు.
- 3ఆమె మృతదేహానికి మేయర్, కమిషనర్ తో పాటు పలువురు అధికారులు నివాళులర్పించారు.
- 4లచ్చక్క పార్థివ దేహానికి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ ,మంచిర్యాల కార్పొరేషన్ కమిషనర్ జి అన్వేష్ పూల మాల వేసి నివాళులు అర్పించారు
అలాగే మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ తరపున అండగా ఉంటామని వారి కుటుంబ సభ్యులకు భరోసాను ఇవ్వడం జరిగింది.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, మంచిర్యాల, తెలంగాణ (అక్షరవేకువ) సెప్టెంబర్ 11
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న నంది లచ్చక్క అనారోగ్యంతో శుక్రవారం మరణించారు. ఆమె మృతదేహానికి మేయర్, కమిషనర్ తో పాటు పలువురు అధికారులు నివాళులర్పించారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో పారిశుధ్య కార్మికురాలిగా విధులు నిర్వహించే నంది లచ్చక్క అనారోగ్య కారణాల వలన శుక్రవారం మరణించడం జరిగింది.
లచ్చక్క పార్థివ దేహానికి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ ,మంచిర్యాల కార్పొరేషన్ కమిషనర్ జి అన్వేష్ పూల మాల వేసి నివాళులు అర్పించారు
అలాగే మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ తరపున అండగా ఉంటామని వారి కుటుంబ సభ్యులకు భరోసాను ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ రాజు ,కార్పొరేటర్లు సుదమల్ల హరికృష్ణ గ,రాచకొండ గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.