మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్ 6 లో నెలకొన్న తాగునీటి సమస్యకు రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోరుబావి ద్వారా శాశ్వత పరిష్కారం లభించింది. ఈ చర్యతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



