ఇందిరమ్మ ఇల్లు బిల్లు రాకతో మృతి చెందిన కుటుంబానికి బీజేపీ పరామర్శ
0
ఇందిరమ్మ ఇల్లు బిల్లు రాకతో మృతి చెందిన కుటుంబానికి బీజేపీ పరామర్శ
రచయిత
Staff Reporter
3 నిమిషాల పఠనం
0
Share:
పాఠ్య పరిమాణం:
సారాంశం
ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం కింద మంజూరైన ఇంటి బిల్లు రాకపోవడంతో మనస్తాపంతో మృతి చెందిన వేంపెల్లి గ్రామానికి చెందిన పానుగంటి మల్లు కుటుంబానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పరామర్శించారు.